సీఎం జగన్‌ను కలిసిన ‘మహా’ అధికారుల బృందం​
సాక్షి, అమరావతి :  ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  'దిశ’చట్టం  గురించి అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అధికారుల బృందం సీఎం జగన్…
కార్ల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
కోల్‌కతా:  కోల్‌కతాలోని ప్రముఖ కార్ల కంపెనీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆనందపురాలోని కార్ల కంపెనీకి చెందిన వర్క్‌షాపులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అనేక వాహనాలను ప్రమాదస్థలంనుంచి పక్కకు తప్పించారు. 10 అగ్నిమాపక శకటాలు మంటలను అదు…
గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ
సాక్షి, కృష్ణా:  ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలోని మహత్మా జ్యోతిబాపూలే బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రికార్డులను పరిశీలించి విద్యార్థుల తరగతి గదులను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా  ఆయన అడిగ…
రైతు భరోసాను వచ్చే మే నుండి అమలుచేయాల్సి ఉన్నా ముందే అమలు
రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయదు  * అమరావతి నుండి రాజధానిని తీసేయమని ఏ కమిటీ చెప్పలేదు  * రైతు భరోసాను వచ్చే మే నుండి అమలుచేయాల్సి ఉన్నా ముందే అమలు చేశాం * రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 30శాతం  * వ్యవసాయానికి 9గంట‌ల ఉచిత విద్యుత్ అందిస్తున్న రైతు సంక్షేమ ప్రభుత్వమిది  * అన…